గత కొన్ని రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీడియాలో వీరి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. మైసూర్ లో పవిత్ర, నరేష్ ఒకే గదిలో ఉండడం.. అక్కడికి వెళ్లిన నరేష్ భార్య వీరిద్దరి రిలేషన్ ని బట్టబయలు చేయడంతో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది.