అప్పుడు అనసూయ అక్కడికి వెళ్లే లోపు కోపం తగ్గుతుందేమో అని లాస్య అనసూయని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు అందరు కలిసి సంతోషంతో డాన్సులు వేస్తూ ఉంటారు. ఆ తరువాత తులసి వాళ్ళు కూడా డాన్స్ లు వేస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి అనసూయ వాళ్ళు కోపంతో రగిలి పోతు ఉంటారు. అప్పుడు అనసూయ ని చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడు పరందామయ్య,మాధవి ఇద్దరు అనసూయ పై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పిన అనసూయ వినిపించు కోకుండా తులసి దగ్గరికి వెళ్ళి ఎందుకు మా మీద పగబట్టావు.