చిత్రంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటించగా.. సప్తగిరి, పృథ్విరాజ్, శకలక శంకర్, సత్య క్రిష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చిత్రానికి సినిమాటోగ్రఫీగా సి రాంప్రసాద్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో ప్రొడక్షన్ కంట్రోలర్గా బిక్షపతి తుమ్మల వ్యవహరించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మించారు. రచన - దర్శకత్వ బాధ్యతలను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చూసుకున్నారు.