తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తొలితరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, నేటితరం హీరోలు మహేష్బాబు, జూ ఎన్టీఆర్, నాగచైతన్య ఒకే ఫ్రేములోకి వచ్చారు. సేమ్ అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అలాంటి దృశ్యమే చోటు చేసుకుంది. అందుకు సూపర్ స్టార్ కృష్ణ మరణం సందర్భం గా చోటు చేసుకోవడం గమనార్హం.