తెలుగు సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ బ్యూటీ షాలినీ పాండే. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించింది. బోల్డ్ రొమాన్స్ తో యువతను బాగా ఆకట్టుకుంది. మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో షాలినీకి కూడా పాపులారిటీ దక్కింది.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న షాలినీ పాండే సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బోల్డ్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్కిన్ షో చేస్తూ యువతను చిత్తు చేస్తోంది. తాజాగా సముద్రపు ఒడ్డున మెరిసిందీ బ్యూటీ..
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తన అభిమానులను గ్లామర్ పిక్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా బీచ్ మాల్దీవ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. బికినీలో స్టన్నింగ్ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తోంది. అందాలనను విందు చేస్తూ బీచ్ లో రచ్చరచ్చ చేస్తోంది.
బ్లూ బికినీ, స్కర్ట్ ధరించిన షాలినీ పాండే.. స్లిమ్ ఫిట్ అందాలతో అదరగొడుతోంది. చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచుతోంది. నార్త్ బ్యూటీ గ్లామర్ తెగింపుకు యువత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఇటీవల షాలినీ పాండే ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. ఈ అమ్మడుకు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నది. దీంతో ఈ బ్యూటీ ఇంకా రెచ్చిపోతోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 2 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్న షాలినీ మరింత మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటోంది.
హిందీ చిత్రం‘జయేశ్ బాయ్ జోర్దార్’తో ఇటీవల అలరించగా.. ప్రస్తుతం ‘మహారాజ’ అనే మరో హిందీ ఫిల్మ్ లో నటిస్తోంది. అయితే ఈ బ్యూటీకి అర్జున్ రెడ్డి లాంటి మరో హిట్ పడలేదు. అలాంటి బ్రేక్ కోసమే షాలినీ ఎదురుచూస్తోంది. వచ్చిన అవకాశాలననూ సద్వినయోగం చేసుకుంటోంది.