దీనితో కొన్ని మీడియం బడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్లు అడ్జెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే దిల్ రాజు రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం క్రిస్టమస్ కి రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. దీనితో మీడియం బడ్జెట్ చిత్రాలకు డిసెంబర్ లో ఛాన్స్ లేదు. సంక్రాంతికి వద్దామన్నా కుదరని పరిస్థితి. దీనితో నితిన్, నాగ చైతన్య లాంటి హీరోలు సైలెంట్ అయిపోయారు.