విశాల అంతరిక్షంలో ఉన్న నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయాన్ని విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం.. ఇలా ప్రతి నిశ్శబ్దం మీ ప్రాణ శక్తిని ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తున్నారు. మౌనం భగవంతుడితో ఏకం అయ్యే మాధ్యమం అంటూ చైతన్య వేదాంతం చెప్పుకొచ్చాడు.