బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో హోరా హోరీ టాస్క్ లు జరుగుతున్ననేపథ్యంలో .. మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈసారి నాగార్జున వచ్చి ఏంచెపుతారా అని అంతా ఎదురుచూసిన టైమ్ లోకింగ్ రానే వచ్చాడు.
ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చాడు. రేజింగ్, ఫాలింగ్ అని రెండు లిస్ట్ లు పెట్టుకున్నారు. అందులో రేజింగ్ లిస్ట్ లోకి మణికంఠ, హరితేజ, గంగవ్వ, మెహబూబ్. యష్మిలను చేర్చాడు.
మణింకఠ ఆటతీరుఅద్భుతం అని.. ఈ వారం ఒక్క సారి కూడా ఎమోషనల్ అవ్వలేదన్నారు. ఇక అతనికి ఇచ్చినటిష్యూ బండిల్ ను తీసుకు రమ్మని.. అది మెగా చీఫ్ మెహబూబ్ కు ఇచ్చాడు.
అంతే కాదు మరో షాకింగ్ విషయం ఏంటంటే.. మణికంఠలో అద్భుతమైన పెర్ఫార్మర్ ఈ వారం బయటకు వచ్చాడని చెప్పి వీడియో కూడా వేసి చూపించాడు నాగార్జున.