అక్కినేని వెంకట్, జ్యోత్స్న లకి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీళ్లంతా అక్కినేని నేషనల్ అవార్డుల వేడుకలో సందడి చేశారు. అక్కినేని కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో దిగారు. ఈ సంబర్భంగా అక్కినేని జ్యోత్స్న తన మరిది నాగార్జునతో సరదాగా మాట్లాడారు. ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.