ఈ పెళ్లి వేడుకకు చాలా మంది సినీ తారలు హాజరయినట్టు తెలుస్తోంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్, ఉపాసన, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, అల్లు అర్జున్ వంటి తారలు ఈ వేడుకకు హాజరయినట్టు సమాచారం. వీరితో పాటు వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి , సుహాసిని, కీరవాణి తదితరులు ఈ పెళ్ళికి హాజరయినట్టు సమాచారం.