కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ ఉన్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే పొలిటికల్ హంగామా కూడా సాగింది. ఇప్పుడు రాంచరణ్ కేవలం వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్ లతో మాత్రమే దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం మరోసారి ఫ్యాన్స్ మధ్య చర్చనీయాశం అయింది.