అయితే ఇందులో మంచు మనోజ్, మౌనికారెడ్డిల జంట సందడి చేయడం విశేషం. ఈ ఆహ్వానం పొందిన ఏకైక తెలుగు హీరో మంచు మనోజ్ కావడం విశేషం. హీరోయిన్లు శృతి హాసన్, రష్మిక, పూజా, రకుల్ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. కానీ హీరోల్లో మాత్రం మంచు మనోజ్కి మాత్రమే ఇందులో పాల్గొనడం ఆశ్చర్యపరుస్తుంది. దీనికి మించిన ఆశ్చర్యమేంటంటే.. ముఖేష్ అంబానీ.. మంచు మనోజ్, మౌనికా రెడ్డిలతో కాసేపు టైమ్ స్పెండ్ చేసి వారితో ముచ్చటించారు.