ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకి అఖిల్ తో, పద వెళ్లి అత్తయ్య గారితో మాట్లాడదాము ఏదో ఒకటి తేల్చుకుందామని అంటుంది. దానికి అఖిల్, వద్దు వదిన ముందు నువ్వు వెళ్లి మాట్లాడు నాకు భయంగా ఉంది మధ్యలో వచ్చి కలుస్తాను అని అంటాడు. అప్పుడు జానకి,సరే నేను వెళ్లి మాట్లాడుతాను మధ్యలో నువ్వు రాకపోతే మాత్రం బాగోదు అని అంటుంది. ఇంతలో మల్లికా వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఏదో జరుగుతుంది.అఖిల్ అంత ఏడవలసిన పనేంటి.