ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు, అడివి శేష్, శోభిత అంతా ఒకే చోట కూర్చుని మేజర్ చిత్రం గురించి చర్చించుకుంటున్నారు. అందరూ మాట్లాడుతుండగా శోభిత ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలు పెట్టింది. మహేష్ బాబు వెంటనే తెలుగులో మాట్లాడవా ప్లీజ్ అంటూ సెటైర్ వేశారు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు.