ప్రస్తుతం ఆమె శర్వానంద్తో కలిసి `మనమే` చిత్రంలో హీరోయిన్గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి డిఫరెంట్ రోల్ చేస్తుంది. లవర్గా, మ్యారీడ్ ఉమెన్గా, పిల్లాడికి తల్లిగానూ చేస్తుంది. ఈ మూవీ కొత్తగా పెళ్లైన జంట మధ్య ప్రేమ, అనుబంధాలు, గొడవలు, ఎమోషనల్ సిచ్చువేషన్స్ ని ఆవిష్కరించే మూవీ అవుతుందని ట్రైలర్ని బట్టి తెలుస్తుంది. చాలా కొత్తగానూ అనిపిస్తుంది.