ఒకసారి కృష్ణంరాజు కాలు సర్జరీ కోసం అపోలో ఆసుత్రిలో జాయిన్ అయ్యారు. వెంటనే ఉపాసన ఆసుపత్రికి వచ్చి పరామర్శించింది. అంతే కాదు కృష్ణంరాజు గారిని బాగా చూసుకోవాలి అని సిబ్బందికి ఆర్డర్ వేసి వెళ్ళింది. ఉపాసన ప్రవర్తన, పెద్దలకి ఆమె ఇచ్చే గౌరవం చూసి ముచ్చటగా అనిపించింది అని శ్యామల దేవి అన్నారు.