ఒకరోజు నా ఫ్రెండ్స్ తో కారులో గోదావరి జిల్లాలలో తిరుగుతున్నా. మేము సరదాగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఫ్రెండ్ ఇందిరాగాంధీ కుటుంబానికి ఉన్న శాపం గురించి చెప్పాడు. ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ ఇలా అందరివీ వారి కుటుంబంలో అసహజ, అకాల మరణాలే. చాలా దారుణంగా జరిగాయి అని చెప్పారు.