సిందూరం అనే టైటిల్ తో కృష్ణవంశీ 1997లో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని రూపొందించారు. సిందూరం మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ కృష్ణవంశీ బెస్ట్ మూవీస్ లో అది కూడా ఒకటిగా ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత నెటిజన్లు ఈ చిత్ర పోస్టర్లను వైరల్ చేస్తే కృష్ణవంశీకి ట్యాగ్ చేస్తున్నారు.