పాన్ ఇండియా సినిమాల రాకతో వెయ్యి కోట్ల వసూళ్లు సాధారణమైపోయాయి. ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో 7 సినిమాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి. టాలీవుడ్లో రాజమౌళి దర్శకత్వంలో `బాహుబలి 2`, `ఆర్ఆర్ఆర్`, అల్లు అర్జున్ `పుష్ప 2`, కన్నడలో యష్ నటించిన `కేజీఎఫ్ 2` బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ `జవాన్`, `పఠాన్`, ఆమిర్ ఖాన్ `దంగల్`, సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాయి.