శనివారం పునీత్ పార్ధీవదేహాన్ని ఎన్టీఆర్, బాలయ్య, వెంకటేష్, Chiranjeevi, ఆలీ, శ్రీకాంత్ వంటి ప్రముఖులు సందర్శించారు. Balakrishna లాంటి గంభీరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, చలనం లేకుండా పడి ఉన్న పునీత్ ని చూసి కన్నీరు పెట్టుకున్నారంటే అర్థం అవుతుంది, ఆయన స్నేహం ఇతరులపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో.