పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. వక్కంతం వంశీ కథ అందించారు. మహా క్రూరంగా, అవినీతి పరుడిగా ఉండే పోలీస్ అధికారి చివరికి మంచివాడిగా ఎలా మారాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు గతంలో పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా లాంటి డిజాస్టర్ సినిమా వచ్చింది.