కానీ అది దసరా సీజన్. ఫ్యామిలీ మూవీ కావడంతో వారం ముందే ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు చాలా మంది సెలెబ్రెటీలకు ప్రీమియర్ షో వేశాం. అందరూ అద్భుతంగా ఉందని చెప్పారు. దీనితో రోబో, ఖలేజా చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ బృందావనం చిత్రాన్ని కూడా రిలీజ్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు.