ఆ తర్వాత 2014లో వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా’లో కీలక పాత్రను పోషించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో హనీ రోజ్ కు గుర్తింపు దక్కలేకపోయింది. కానీ మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. ఇక రీసెంట్ గా‘వీరసింహారెడ్డి’తో మళ్లీ తెలుగులో అడుగుపెట్టి ఆకట్టుకుంది. మున్ముందు మరిన్ని అవకాశాలు అందుకునేలా కనిపిస్తోంది.