యోధ
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ యోధ. దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డైరెక్టర్స్ డుయో సాగర్ ఆంబ్రే- పుష్కర్ ఓఝాలు తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా భారత సైనికుడి సాహసాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. యోధ డిసెంబర్ 15న విడుదల కానుంది.