`దళపతి`లో ఇళయరాజా మ్యాజిక్ తో చేసిన మ్యాజిక్
వెంటనే కోరస్ పాడటానికి వచ్చిన అమ్మాయిలకి ఆ దేవరం పాట లైన్స్ ఇచ్చి, పాడమని చెప్పారు ఇళయరాజా. వాళ్ళు పాడిన తర్వాత `చిలమ్మా చిటికేయంగా`( రాకంమా కైయ తట్టు) పాట మొదలయ్యేలా కంపోజ్ చేశారు ఇళయరాజా. ఇది చూసిన బొంబాయి సంగీతకారులు నోరెళ్లబెట్టారట. కొన్ని నిమిషాల్లో దేవరం పాట లైన్స్ తో ఇళయరాజా చేసిన మ్యాజిక్ వాళ్ళని ఆశ్చర్యపరిచింది.
ఆ పాట ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. ఎవర్ గ్రీన్ సింగ్స్ లో ఒకటిగా నిలిచింది. 1991లో విడుదలైన `దళపతి` మూవీ పెద్ద విజయం సాధించింది. ఇందులో రజనీకాంత్తోపాటు మమ్ముట్టి, అరవింద్ స్వామి హీరోలుగా నటించగా, శోభన, భాను ప్రియా, శ్రీవిద్య హీరోయిన్లుగా మెరిశారు.
read more: `బిగ్ బాస్ తెలుగు 8` విన్నర్ నిఖిల్ ఆస్తులు ఎంతో తెలుసా? కోటీశ్వరుడిని చేసిన ఒకే ఒక్క షో
also read: రియాలిటీ షోస్లో గొడవలు, అసలు జరిగేది ఇదే.. నిజాలు బయటపెట్టిన యాంకర్ ప్రదీప్