ఒకే సినిమాలో 4 పాటలు పాడిన మలేషియా వాసుదేవన్
ఈ సినిమాలో ఇళయరాజా మొత్తం ముగ్గురు సింగర్స్ను మాత్రమే ఉపయోగించారు. అందులో ఒకరు మగ గాయకుడు, మిగిలిన ఇద్దరు ఆడ గాయకులు. `మొదటి మర్యాద` సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నాయి.
అందులో మగ గొంతులో వచ్చే పాటలు 6, ఆ 6 పాటల్లో రెండు పాటలు ఇళయరాజా పాడేశారు. మిగిలిన నాలుగు పాటలను మలేషియా వాసుదేవన్ పాడారు. అదేవిధంగా ఈ సినిమాలో ఉన్న 7 పాటల్లో ‘ఆ నిలావత్ దాన్ కైయిల పుడిచ్చెన్’ అనే పాటను మాత్రం చిన్న కుయిల్ చిత్ర పాడారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. అందులో పాటలే కీలక పాత్ర పోషించ