గత ఏడాది విడుదలైన బేబీ ఒక సంచలనం. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ట్రై యాంగిల్ లవ్ డ్రామా యువతకు తెగ నచ్చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు చేశారు. ముఖ్యంగా వైష్ణవి చైతన్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్బుతంగా నటించింది.