మరో ఇంటర్వ్యూలో విష్ణు పొలిటికల్గా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తనకు 280 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. తెలంగాణలో వంద మంది ఎమ్మెల్యేలు క్లోజ్ అని, అలాగే ఆంధ్రప్రదేశ్లో 160 మంది ఎమ్మెల్యేలు బాగా తెలుసు అని, తమిళనాడులో 20 మంది ఎమ్మెల్యేలు తెలుసు అని వెల్లడించారు.
ఇలా మూడు స్టేట్స్ లో ఎమ్మెల్యేలు క్లోజ్ అని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఇది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మంచు విష్ణు ఈ కామెంట్లకి కారణాలు తెలియాల్సి ఉంది.