బద్రి అనంతరం అమీషా పటేల్ కి తెలుగులో హిట్స్ పడలేదు. ఎన్టీఆర్, మహేష్ లకు జంటగా నటించిన నరసింహుడు, నాని డిజాస్టర్ అయ్యాయి. ఇక బాలయ్యతో చేసిన పరమవీర చక్ర ట్రిపుల్ డిజాస్టర్ అని చెప్పాలి. దాంతో అమీషా పటేల్ కి తెలుగులో ఆఫర్స్ రాలేదు. ఆమె హిందీలో చిత్రాలు చేశారు.