ముంబై వేదికగా పుష్ప చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ట్రైలర్ లాంచ్ తో మొదలు పెట్టి అల్లు అర్జున్ , చిత్ర యూనిట్ దేశం మొత్తం పర్యటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.