తన తల్లితో కలిసి తనను రక్షించాలంటూ త్రిపాఠి రిలీజ్ చేసిన వీడియో వైరల్ కావటంతో పోలీసులు స్పందించారు. త్రిపాటి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయితే సోషల్ మీడియా పోస్ట్పై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఆమె ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తన తల్లితో కలిసి తనను రక్షించాలంటూ త్రిపాఠి రిలీజ్ చేసిన వీడియో వైరల్ కావటంతో పోలీసులు స్పందించారు. త్రిపాటి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయితే సోషల్ మీడియా పోస్ట్పై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఆమె ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.