స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది పూజా హెగ్డే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో సందడిచేస్తోంది. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది బ్యూటీ. SSMB28 లో హీరోయిన్ గా సందడి చేయబోతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది ఈమూవీ.. మరో లాంగ్ షెడ్యూల్ కు వెళ్ళబోతోంది.