ఉపాసన తాత ప్రతాప్ సి.రెడ్డి 77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. అంతేకాకుండా భారతదేశంలో 100 మంది బిలియనీర్లలో ప్రతాప్ రెడ్డి ఒకరు. ప్రతాప్ రెడ్డి నేతృత్వంలోని అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ రూ.21 వేల కోట్లు ఉంటుందట.
ఇక వీటికి ఏకైక వారసురాలు ఉపాసన. ఉపాసన తండ్రి అనిల్ కామినేని KEI అనే కంపెనీని నడుపుతున్నారు. అదేవిధంగా ఉపాసన తల్లి శోభన కూడా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇలా ఫ్యామిలీ మొత్తం చాలా ఆస్తులు కలిగి ఉన్నారు.