`అలా ఎలా` చిత్రంతో టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెట్టిన హేబా పటేల్ `కుమారి 21 ఎఫ్` చిత్రంతో బ్రేక్ అందుకుంది. ఇక వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంది.
`ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్`, `మిస్టర్`, `అంధగాడు`, `ఏంజెల్`, `24 కిసెస్`, `ఒరేయ్ బుజ్జిగా`, `ఓడెల రైల్వే స్టేషన్`, `శాసనసభ`, `హనీమూన్ ఎక్స్ ప్రెస్`, `ధూమ్ ధామ్`, `ఓడెల 2` వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఆమె తమిళంలో ఓ మూవీ చేస్తుంది. వీటితోపాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది హేబా పటేల్.