పెళ్ళై నెలలు కూడానా గడవకముందే నయన్ , విగ్నేష్ జంట ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సెలెబ్రిటీల బాటలో పయనిస్తూ నయనతార కూడా సరోగసి విధానం ఎంచుకుంది. కానీ నయనతార క్రేజీ సెలెబ్రిటీ కావడంతో ఈ వ్యవహారం కాస్త వివాదం అయ్యింది.