మనకు రామ్ చరణ్ గురించి తెలుసు, ఆయన భార్య ఉపాసన గురించి కూడా తెలుసు. కాని చరణ్ కంటే ఉపాసన ధనవంతురాలు అని తెలుసా? దానికి కారణం ఉపాసన తాత డా. ప్రతాప్ రెడ్డి. ఆయన 71 ఆసుపత్రుల స్థాపకుడు, 28,880 కోట్ల అధిపతి. 91 ఏళ్ళ వయసులో కూడా వైద్య వృత్తి చేస్తున్నారు.