సముద్రంలో ఎల్లో బికినీలో మంట పుట్టిస్తున్న `లోఫర్‌` బ్యూటీ దిశా.. ఆక్వాగర్ల్ లా ఉందట!

Published : Dec 30, 2020, 08:41 AM ISTUpdated : Dec 30, 2020, 08:42 AM IST

సముద్రం, బీచ్‌ అంటే `లోఫర్‌` బ్యూటీ దిశా పటానీకి తెగ ఇష్టమట. ఛాన్స్ దొరికితే, టైమ్‌ దొరికితే బీచ్‌లో వాలిపోతుంది. తాజాగా ఈ అమ్మడు ఎల్లో బికినీ ధరించి సముద్రం మధ్యలో ఆక్వాగర్ల్ లా తన అందాలను  ఆరబోయగా, ఇప్పుడా ఫోటో సోషల్‌ మీడియాలో మంటలు రేపుతుండటం విశేషం.   

PREV
19
సముద్రంలో ఎల్లో బికినీలో మంట పుట్టిస్తున్న `లోఫర్‌` బ్యూటీ దిశా.. ఆక్వాగర్ల్ లా ఉందట!
దిశా పటానీ ఇటీవల లాక్‌ డౌన్‌ ఎత్తివేశాక మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ కొన్ని రోజులు రిలాక్స్ అయ్యింది. ఒత్తిడి మొత్తాన్ని వదిలించుకుంది.
దిశా పటానీ ఇటీవల లాక్‌ డౌన్‌ ఎత్తివేశాక మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ కొన్ని రోజులు రిలాక్స్ అయ్యింది. ఒత్తిడి మొత్తాన్ని వదిలించుకుంది.
29
అయితే తన ప్రియుడు టైగర్‌ షరాఫ్‌ కూడా అదే సమయంలో మాల్దీవుల్లో కనిపించడంతో ఇద్దరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే కామెంట్స్ వినిపించాయి.
అయితే తన ప్రియుడు టైగర్‌ షరాఫ్‌ కూడా అదే సమయంలో మాల్దీవుల్లో కనిపించడంతో ఇద్దరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే కామెంట్స్ వినిపించాయి.
39
ఇలా బీచ్‌కి, వెకేషన్‌కి వెళ్లడం దిశా పటానీకి మహా ఇష్టమట. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ వాలిపోతానని చెబుతోంది.
ఇలా బీచ్‌కి, వెకేషన్‌కి వెళ్లడం దిశా పటానీకి మహా ఇష్టమట. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ వాలిపోతానని చెబుతోంది.
49
అంతేకాదు చాలా సార్లు బీచ్‌లో తన సెక్సీ అందాలను ఆరబోస్తూ పోజులిచ్చింది. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని అభిమానులను కనువిందు చేసింది.
అంతేకాదు చాలా సార్లు బీచ్‌లో తన సెక్సీ అందాలను ఆరబోస్తూ పోజులిచ్చింది. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని అభిమానులను కనువిందు చేసింది.
59
ఇప్పుడు ఏ బీచ్‌లో ఉందో చెప్పలేదు దిశా. కానీ ఎల్లో బికినీలో తన మత్తెక్కించే తొడలు చూపిస్తూ పోజ్‌ ఇచ్చిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది దిశా.
ఇప్పుడు ఏ బీచ్‌లో ఉందో చెప్పలేదు దిశా. కానీ ఎల్లో బికినీలో తన మత్తెక్కించే తొడలు చూపిస్తూ పోజ్‌ ఇచ్చిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది దిశా.
69
ఇది అభిమానులకు, నెటిజన్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సముద్రంలో చిన్న బోట్‌పై నిలబడి ఆక్వామెన్‌ ఫీలింగ్‌ని పొందుతుందట. నెటిజన్లు కూడా ఆక్వాగర్ల్ అంటున్నారు.
ఇది అభిమానులకు, నెటిజన్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సముద్రంలో చిన్న బోట్‌పై నిలబడి ఆక్వామెన్‌ ఫీలింగ్‌ని పొందుతుందట. నెటిజన్లు కూడా ఆక్వాగర్ల్ అంటున్నారు.
79
ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంది. ఈ ఫోటో చూసినప్పటి నుంచి కుర్రాళ్లు ఆగలేకపోతున్నారట. బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ కావడంతో అయోమయానికి గురవుతున్నారని టాక్‌.
ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుంది. ఈ ఫోటో చూసినప్పటి నుంచి కుర్రాళ్లు ఆగలేకపోతున్నారట. బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ కావడంతో అయోమయానికి గురవుతున్నారని టాక్‌.
89
తెలుగులో పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `లోఫర్‌` చిత్రంలో వరుణ్‌ తేజ్‌ తో నటించి హీరోయిన్‌గా పరిచయం అయిన దిశా పటానీ, బాలీవుడ్‌లో పాగా వేసింది. భారీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
తెలుగులో పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `లోఫర్‌` చిత్రంలో వరుణ్‌ తేజ్‌ తో నటించి హీరోయిన్‌గా పరిచయం అయిన దిశా పటానీ, బాలీవుడ్‌లో పాగా వేసింది. భారీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
99
`బాఘి 2`, `ఎం.ఎస్‌.ధోనిః ది అన్‌టోల్డ్ స్టోరీ`, `భారత్‌`, `మలంగ్‌` చిత్రాల్లో మెరిసిన దిశా పటానీ ఇప్పుడు సల్మాన్‌తో కలిసి `రాధే` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించడం విశేషం.
`బాఘి 2`, `ఎం.ఎస్‌.ధోనిః ది అన్‌టోల్డ్ స్టోరీ`, `భారత్‌`, `మలంగ్‌` చిత్రాల్లో మెరిసిన దిశా పటానీ ఇప్పుడు సల్మాన్‌తో కలిసి `రాధే` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించడం విశేషం.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories