మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో కసిమీదున్న కొరటాల మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో దేవర చిత్రం చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో దేవర పూర్తయిన తర్వాత ఏ హీరోతో చేస్తున్నాడా? అనే ఆసక్తి ఫిలిం సర్కిల్స్ లో నెలకొంది. రీసెంట్ గా ఓ హీరోని కలిసి కొరటాల ఓ భారీ ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎవరా హీరో..