ఇఈ రోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ (bhagyamma),రాధ ముఖానికి పసుపు పూసి ఎవరు గుర్తుపట్టకుండా బొట్టుపెట్టి అప్పుడు ఊర్లో ఉన్న గుడికి వెళ్ళమని చెబుతుంది. మరొకవైపు దేవుడమ్మ,రామ్మూర్తి కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇంతలో దేవుడమ్మ(devudamma) భోజం సమర్పిస్తూ ఉండగా ఇంతలో అమ్మవారు వచ్చిన ఒక మహిళ ఆగవే అంటూ దేవుడమ్మ మీద అరవడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా భయపడి పోతారు.