మరో సీన్ లో జగతి మహేంద్ర ఇద్దరు రిషీ, వసుధార ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు ఇద్దరు చెప్పుకోలేకపోతున్నారు.. వాళ్ళ ఇద్దరునే ఏదైనా డిసైడ్ చేసుకోవాలి.. మనం వాళ్ళ మధ్య దూరకూడదు.. దూరితే మళ్లీ వారి మధ్య దూరం పెరుగుతుంది.. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని మహేంద్రకు జగతి చెప్తుంది. అయిన మాట వినకుండా రిషీ, వసుధారను కలిపేందుకు గౌతమ్ తో మళ్లీ మహేంద్ర ప్లాన్ వేస్తాడు..