శ్రద్ద ప్రక్కనే కూర్చొని జానీ మాస్టర్ ఆమెకు లైన్ వేస్తున్నాడని, ఇబ్బంది పెడుతున్నాడని ఆది ఫన్నీగా చెప్పాడు. ఢీ లేటెస్ట్ ప్రోమోలో చోటు చేసుకున్న ఈ సరదా సన్నివేశాలు నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేశాయి. ఈ మధ్య ప్రియమణి కూడా ఢీ షోలో కనిపించడం లేదు. ఇప్పటికే పూర్ణ, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ షోని వీడి వెళ్లిపోయారు.