అలాంటి సిద్ధ ధర్మస్థలిని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. పుట్టిన ఊరిని, ప్రజలను, ప్రేయసిని వదిలి వెళ్ళిపోతాడు. సిద్ధ లేని ధర్మస్థలిలో దుర్మార్గుల అరాచకాలు ఎక్కువైపోతాయి. అక్కడి ప్రజలకు, ధర్మస్థలికి రక్షణ లేకుండా పోతుంది. అన్యాయాలు పతాక స్థాయికి చేరి జనాలు ఆశలు కోల్పోతున్న తరుణంలో ఆచార్య రంగ ప్రవేశం చేస్తాడు.