అయితే బోనీ కపూర్ పొరపాటున అలా చేయి వేసి ఉంటారని కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా బోనీ కపూర్ ఉండకూడని విధంగా వార్తల్లో నిలిచారు. శ్రీదేవి మరణం తర్వాత తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కెరీర్ బాధ్యతలని బోనీ కపూర్ తీసుకున్నారు. జాన్వీ కపూర్ మాత్రం అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.