తమిళనాడులో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అజ్ఞాత వ్యక్తులు బాంబు బెదిరింపులు చేస్తున్నారు. సీఎం స్టాలిన్, విజయ్ దళపతి, రజినీకాంత్, ఇళయరాజా, త్రిష లాంటి ప్రముఖుల ఇళ్లకు బెదిరింపులు పెరిగాయి. తాజాగా ఈ కలకలం మళ్లీ స్టార్ట్ అయ్యింది.