అయితే గతంలో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయోధ్య రామాలయ ప్రతిష్ట టైమ్ లో కూడా ఇలానే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్ళి 2021, డిసెంబర్లో జరిగింది. పెళ్ళి తరువాత కూడా కత్రీనా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అటు సోషల్ మీడియాలో కూడా హడావిడి చేస్తోంది.