గతేడాది మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయగా.. ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ మీదికి వెళ్లింది. కానీ, వరుస మహేశ్ బాబు ఇంట విషాదాలు నెలకొనడంతో బ్రేక్ అవుతూ వస్తోంది. తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణ మరణంతో మహేశ్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు.