ప్రస్తుతం చిరంజీవి యూఎస్ ట్రిప్ లో ఉన్నారు. తిరిగి రాగానే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సౌత్ క్వీన్ త్రిష (Trisha) కథానాయికగా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.