తేజ, రోహిణి, అవినాష్, నిఖిల్.. టికెట్ టు ఫినాలే టాస్క్ లో చివరి కంటెండర్స్ గా ఉన్నారు. తేజ సైతం రేసు నుండి తప్పుకున్నాడు. రోహిణి, నిఖిల్, అవినాష్ పోరాడారు. చివరకు అవినాష్, నిఖిల్ టికెట్ టు ఫినాలే కోసం తలపడ్డారు. ఫైనల్ టాస్క్ లో గెలిచి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అవినాష్ బిగ్ బాస్ తెలుగు 8కి గాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే అవినాష్ నామినేషన్స్ లో ఉన్నాడు. అతడు ఎలిమినేట్ అయితే.. టికెట్ టు ఫినాలే వృద్థా అవుతుంది.