బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో తొలి వారంలోనే గొడవలు, పెద్ద హంగామాతో మొదలైంది. కొంతమంది కంటెస్టెంట్స్ లో తమ మాట నెగ్గించుకునేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోనియా ఆకుల, మణికంఠ, ప్రేరణ, యాష్మి బలంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. అదే విధంగా నిఖిల్, విష్ణుప్రియ కూడా తమ గళం వినిపించడం మొదలు పెట్టారు.