అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం రోజు గ్రాండ్ గా ప్రారంభం అయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. యాష్మి గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం , సోనియా ఆకుల, మధు నెక్కంటి అలియాస్ బేబక్క, శేఖర్ భాషా , కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, విష్ణుప్రియ, నైనికా అనసూరు, నబీల్ అఫ్రిది ఇలా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు.